ప్రభుత్వాన్ని అస్థిరపర్చే కుట్ర

రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వాన్ని అస్థిరపర్చే కుట్ర జరుగుతుందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న బీజేపీ నేతలు పదే పదే జగన్ [more]

Update: 2021-04-07 01:20 GMT

రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వాన్ని అస్థిరపర్చే కుట్ర జరుగుతుందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న బీజేపీ నేతలు పదే పదే జగన్ బెయిల్ రద్దవుతుందని ఎందుకు మాట్లాడుతన్నారని ప్రశ్నించారు. పరిషత్ ఎన్నిలకపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని చెప్పారు. గత ఎన్నికల కమిషనర్ నిర్వాకం వల్లనే ఈ దుస్థిితి నెలకొందని సజ్జల రామకృష్ణారెడ్డి అభిప్రాయపడ్డారు. తొలి నుంచి ఎన్నికలపై టీడీపీ కుట్రలు చేస్తుందన్నారు. ఒకవైపు ఎన్నికలను బహిష్కరించాలని అంటూనే మరోవైపు చంద్రబాబు ఎన్నికలను అడ్డుకునే యత్నం చేస్తున్నారన్నారు. బీజేపీకి చంద్రబాబు మళ్లీ చేరువ కావాలని ప్రయత్నిస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.

Tags:    

Similar News