చంద్రబాబుకు బ్రెయిన్ ఒక్కటే కాదు….

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ పోటీ చేయడం లేదని పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. జగన్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారన్నారు. ఇక చంద్రబాబుకు [more]

Update: 2021-02-26 01:37 GMT

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ పోటీ చేయడం లేదని పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. జగన్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారన్నారు. ఇక చంద్రబాబుకు మతి భ్రమించిందని సజ్జల అన్నారు. స్వరూపానంద స్వామి పై చంద్రబాబు చేసిన ఆరోపణలను సజ్జల రామకృష్ణారెడ్డి తిప్పికొట్టారు. చంద్రబాబు వియ్యంకుడు బాలకృష్ణ, అచ్చెన్నాయుడు, యనమల వంటి నేతలు శారదాపీఠాన్ని దర్శించిన విషయాన్ని చంద్రబాబు మర్చిపోయినట్లుందని సజ్జల అన్నారు. చంద్రబాబు ఈ వయసులో బూతులు తిడుతూ ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. చంద్రబాబుకు బ్రెయిన్ కే కాదు శరీరం
మొత్తానికి రోగం వచ్చినట్లుందన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి.

Tags:    

Similar News