ఈసారి అంబేద్కర్, వంగవీటి రంగా విగ్రహాలను?

రాష్ట్రంలో అరాచకాలకు చంద్రబాబు కుట్ర పన్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. రానున్న కాలంలో అంబేద్కర్, వంగవీటి రంగా విగ్రహాలను ధ్వసం చేసేందుకు ప్రయత్నిస్తారని ఆయన [more]

Update: 2021-02-03 01:46 GMT

రాష్ట్రంలో అరాచకాలకు చంద్రబాబు కుట్ర పన్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. రానున్న కాలంలో అంబేద్కర్, వంగవీటి రంగా విగ్రహాలను ధ్వసం చేసేందుకు ప్రయత్నిస్తారని ఆయన చెప్పారు. ఈ మేరకు చంద్రబాబు నేతలకు ఆదేశాలు జారీ చేశారని తమ వద్ద స్పష్టమైన సమాచారం ఉందని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సున్నితమైన అంశాలతో చంద్రబాబు ప్రభుత్వాన్ని ఇబ్బందిపెట్టాలన్న యోచనలో ఉన్నారని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. టీడీపీ కిందిస్థాయి నేతలకు ఈ మేరకు చంద్రబాబు నుంచి ఆదేశాలు వెళ్లాయని ఆయన తెలిపారు.

Tags:    

Similar News