కర్ణాటక ఫలితాలపై బీజేపీ సీనియర్ నేత రామ్ మాధవ్ స్పందించారు. కర్ణాటక ఫలితాలు తెలుగుదేశం పార్టీకి చెంపపెట్టు అని రామ్ మాధవ్ ట్వీట్ చేశారు. కర్ణాటకలో బీజేపీని ఓడించేందుకు చంద్రబాబు తీవ్రంగా ప్రయత్నించారన్నారు. చంద్రబాబు చేసినకుట్ర ఫలించలేదన్నారు. చంద్రబాబు చిల్లర రాజకీయాలు పనిచేయలేదన్నారు. హైదరాబాద్ కర్ణాటకలో తెలుగు ఓటర్లున్నా అక్కడ బీజేపీయే గెలిచిందన్నారు రామ్ మాధవ్.