కేసీఆర్ నమ్మించి మోసం చేశారు

Update: 2018-09-21 08:42 GMT

కేసీఆర్ తనకు టిక్కెట్ ఇస్తానని చెప్పి నమ్మించి మోసం చేశారని మాజీ ఎంపీ, టీఆర్ఎస్ నేత రమేష్ రాథోడ్ ఆరోపించారు. ఆయన శుక్రవారం గాంధీ భవన్ లో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా రమేష్ రాథోడ్ మాట్లాడుతూ... టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా రాష్ట్రం మొత్తం తిరిగి ప్రచారం చేస్తానని, తమ జాతి 47 నియోజకవర్గాల్లో ప్రభావితం చేయగలదని స్పష్టం చేశారు. తమ జాతి అంతోఇంతో బాగుపడింది కాంగ్రెస్ హయాంలోనే అన్నారు.

Similar News