షా వద్దకు రఘురామ కృష‌్ణంరాజు?

బీజేపీలోనూ, ప్రభుత్వంలోనూ నెంబర్ 2 గా ఉన్న అమిత్ షాను వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు రెడీ అయ్యారు. ఆయన అమిత్ షా అపాయింట్ మెంట్ [more]

Update: 2020-06-23 07:03 GMT

బీజేపీలోనూ, ప్రభుత్వంలోనూ నెంబర్ 2 గా ఉన్న అమిత్ షాను వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు రెడీ అయ్యారు. ఆయన అమిత్ షా అపాయింట్ మెంట్ కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. వైసీపీతో దాదాపు తనకు తెగదెంపులు అయిపోయినట్లేనని రఘురామ కృష‌్ణంరాజు భావిస్తున్నారు. అందుకే తనకు రక్షణ కల్పించాలని స్పీకర్ కు లేఖ రాశారు. రఘురామ కృష్ణంరాజు లేఖకు స్పందించిన స్పీకర్ ఓం బిర్లా హోంశాఖకు ఆ లేఖను పంపారు. పరిశీలించి ఎంపీకి రక్షణ కల్పించాలని కోరారు. రెండు, మూడు రోజుల్లో రఘురామ కృష్ణం రాజు అమిత్ షాను కలిసే అవకాశముందంటున్నారు.

Tags:    

Similar News