యువతిపై పెట్రోలు పోసి నిప్పంటించి?

రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలం చటాన్ పల్లి గ్రామ శివారులో వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి ని దుండగులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. దహనం అవుతున్న [more]

Update: 2019-11-28 07:46 GMT

రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలం చటాన్ పల్లి గ్రామ శివారులో వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి ని దుండగులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. దహనం అవుతున్న మహిళ మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎక్కడైనా చంపి ఇక్కడ దాహనం చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. పూర్తిగా కాలిన మృతదేహం గుర్తు పట్టలేని స్థితిలో ఉంది. అక్కడ ఉన్న కారు నెంబర్ ఆధారంగా యువతి హత్య కేసును పోలీసులు ఛేదించారు. రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలం చటాన్ పల్లి గ్రామ శివారులో ప్రియాంక రెడ్డి ని దుండగులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. ప్రత్యేక టీమ్ లను ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు షాద్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News