భారత్ లో చాలా రోజుల తర్వాత తక్కువ కేసులు

భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి కొంత తగ్గుముఖం పట్టింది. తాజాగా భారత్ లో 26,567 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 385 మంది కరోనా కారణంగా [more]

Update: 2020-12-08 06:26 GMT

భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి కొంత తగ్గుముఖం పట్టింది. తాజాగా భారత్ లో 26,567 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 385 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 97,03,770 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి భారత్ లో 1,40,958 మంది మరణించారు. ప్రస్తుతం భారత్ లో 3,96,000 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ 91,78,946 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.

Tags:    

Similar News