బ్రేకింగ్ : భారత్ లో ఈరోజు కొంత తగ్గాయ్

భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి కొంత తగ్గుముఖం పట్టింది. తాజాగా భారత్ లో 70,496 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 964 మంది కరోనా కారణంగా [more]

Update: 2020-10-09 04:02 GMT

భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి కొంత తగ్గుముఖం పట్టింది. తాజాగా భారత్ లో 70,496 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 964 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 69,06,151 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి భారత్ లో 1,06,490 మంది మరణించారు. ప్రస్తుతం భారత్ లో 8,93,593 లక్షల యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ 59.06 లక్షల మంది డిశ్చార్జ్ అయ్యారు. . ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.

Tags:    

Similar News