తెలంగాణలో భారీగా తగ్గిన పోలింగ్ శాతం

తెలంగాణలో పార్లమెంటు ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఎక్కడా చిన్న ఉద్రిక్త సంఘటన కూడా జరగకుండా పోలింగ్ ముగిసింది. అయితే, అసెంబ్లీ ఎన్నికలు ముందే అయిపోవడంతో పార్లమెంటు [more]

Update: 2019-04-11 13:37 GMT

తెలంగాణలో పార్లమెంటు ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఎక్కడా చిన్న ఉద్రిక్త సంఘటన కూడా జరగకుండా పోలింగ్ ముగిసింది. అయితే, అసెంబ్లీ ఎన్నికలు ముందే అయిపోవడంతో పార్లమెంటు ఎన్నికల్లో ఓటు వేసేందుకు ప్రజలు పెద్దగా ఆసక్తి చూపించినట్లు కనిపించలేదు. దీంతో పోలింగ్ శాతం కేవలం 60.57 మాత్రమే నమోదైంది. అత్యధికంగా మెదక్ పార్లమెంటు పరిధిలో 68.60 శాతం పోలింగ్ నమోదైంది. అత్యల్ఫంగా సికింద్రాబాద్ స్థానంలో 39.20 శాతం, హైదరాబాద్ పార్లమెంటు స్థానంలో 39.49 శాతం పోలింగ్ నమోదైంది.

Tags:    

Similar News