లాకప్ డెత్ పై యాక్షన్

యాదాద్రి జిల్లాలో జరిగిన లాకప్ డెత్ పైన పోలీస్ యాక్షన్ మొదలైంది. నలుగురు పోలీస్ అధికారులపై బదిలీ వేటు పడింది . అడ్డా గూడూరు పోలీస్స్టేషన్ చెందిన [more]

Update: 2021-06-23 03:37 GMT

యాదాద్రి జిల్లాలో జరిగిన లాకప్ డెత్ పైన పోలీస్ యాక్షన్ మొదలైంది. నలుగురు పోలీస్ అధికారులపై బదిలీ వేటు పడింది . అడ్డా గూడూరు పోలీస్స్టేషన్ చెందిన నలుగురు అధికారులను సస్పెండ్ చేస్తూ రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ ఆదేశాలు జారీ చేశారు. మూడు రోజుల క్రితం మరియమ్మ పోలీసు స్టేషన్ లో చనిపోయింది. దీనిపైన సమగ్ర విచారణకు రాచకొండ పోలీస్ కమిషనర్ ఆదేశించారు. మల్కాజ్ గరి ఏసీపీ పి శ్యాంసుందర్ నేతృత్వంలో విచారణ జరుగుతుందని సీపీ మహేష్ వెల్లడించారు. మరోవైపు ఈ ఘటనకు బాధ్యులైన నలుగురు పోలీసు అధికారులను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చారు

Tags:    

Similar News