బ్రేకింగ్ : టీడీపీకి పెద్దిరెడ్డి పెద్ద సవాల్.. తిరుపతిలో ఓడిపోతే..?

తిరుపతి ఉప ఎన్నికను రిఫరెండంగా భావిస్తున్నామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఈ ఎన్నికలలో తాము ఓడిపోతే 22 మంది ఎంపీలు రాజీనామా చేస్తామని చెప్పారు. కరోనా [more]

Update: 2021-04-11 05:43 GMT

తిరుపతి ఉప ఎన్నికను రిఫరెండంగా భావిస్తున్నామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఈ ఎన్నికలలో తాము ఓడిపోతే 22 మంది ఎంపీలు రాజీనామా చేస్తామని చెప్పారు. కరోనా కారణంగానే ముఖ్యమంత్రి జగన్ తిరుపతి సభను రద్దు చేసుకున్నారని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. తమదే తిరుపతిలో గెలుపని చెప్పారు. ఉప ఎన్నికలో ఓటమి ఎదురవుతుందన్న భయం తమకు ఏ కోశానా లేదని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. తాము ఓటమి పాలయితే 22 మంది ఎంపీలు రాజీనామా చేస్తారని ప్రకటించారు.

Tags:    

Similar News