వారికి పెద్దిరెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

కరోనా బాధితుల పట్ల వైద్యులు సానుభూతితో పనిచేయాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోరారు. వారిపై వేధింపు చర్యలకు పాల్పడితే ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు. కరోనా పరిస్థితిపై [more]

Update: 2021-04-26 00:54 GMT

కరోనా బాధితుల పట్ల వైద్యులు సానుభూతితో పనిచేయాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోరారు. వారిపై వేధింపు చర్యలకు పాల్పడితే ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు. కరోనా పరిస్థితిపై జిల్లా అధికారులతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే వైద్యం చేయాలని కోరారు. అలాగే రెమిడెసివర్ ఇంజక్షన్లను బ్లాక్ లో విక్రయిస్తే ఊరుకునేది లేదని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వార్నింగ్ ఇచ్చారు.

Tags:    

Similar News