బ్రేకింగ్ : ఏపీలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్ లో కరోనా తీవ్రత మళ్లీ పెరుగుతోంది. ఈరోజు ఏపీలో 1 ,121 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 11 మంది కరోనా కారణంగా మరణించారు. ప్రస్తుతం [more]

Update: 2020-11-22 12:40 GMT

ఆంధ్రప్రదేశ్ లో కరోనా తీవ్రత మళ్లీ పెరుగుతోంది. ఈరోజు ఏపీలో 1 ,121 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 11 మంది కరోనా కారణంగా మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,62,213 కు చేరుకున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కరోనా కారణంగా 6,938 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో 14,249 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి ఆంధ్రప్రదేశ్ లో కోలుకున్న వారి సంఖ్య 8,41,026 మందికి చేరుకుంది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.

Tags:    

Similar News