నెల్లూరులో భయం..భయంగా.. పన్నెండు గంటల్లో 12 కేసులు

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. 12 గంటల వ్యవధిలోనే పన్నెండు కొత్త కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా వీటిలో ఒక్క నెల్లూరు జిల్లలోనే [more]

Update: 2020-04-03 05:23 GMT

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. 12 గంటల వ్యవధిలోనే పన్నెండు కొత్త కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా వీటిలో ఒక్క నెల్లూరు జిల్లలోనే ఎనిమిది కేసులు బయటపడ్డాయి. దీంతో నెల్లూరులో మొత్తం 32 కరోనా పాజిటివ్ కేసులు తేలాయి. ఏపీలో మొత్తం ప్రస్తుతం 161 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసింది. మర్కజ్ మసీదు ప్రార్థనల నుంచి వచ్చిన వారితోనే నెల్లూరులో అత్యధికంగా కేసులు వస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో నెల్లూరు అధికారులు అప్రమత్తమయ్యారు. ఢిల్లీకి వెళ్లి వచ్చిన వారితో సన్నిహితంగా మెలిగిన వారిని కూడా క్వారంటైన్ కు చేర్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

Tags:    

Similar News