బ్రేకింగ్ : తెలంగాణాలో 928 కేసులు ..ఒక్కరోజే 59 నమోదు

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ ఒక్కరోజే 56 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 928కి చేరుకుంది. [more]

Update: 2020-04-21 14:28 GMT

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ ఒక్కరోజే 56 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 928కి చేరుకుంది. ఇప్పటి వరకూ తెలంగాణాలో 23 మంది కరోనా కారణంగా మరణించారు. యాక్టివ్ కేసులు 711 కేసులు ఉన్నాయని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో పేర్కొంది. ఇప్పటి వరకూ 194 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. సూర్యాపేట జిల్లాలో ఈరోజు 26 కేసులు నమోదయ్యాయి.

Tags:    

Similar News