తెలంగాణలో 800 దాటిన కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 809కు చేరుకుంది. కరోనా రోజురోజుకు విజృంభిస్తుంది. ఇప్పటి వరకూ కరోనా తో తెలంగాణలో 18 మంది మృతి చెందారు. కరోనా [more]

Update: 2020-04-19 01:42 GMT

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 809కు చేరుకుంది. కరోనా రోజురోజుకు విజృంభిస్తుంది. ఇప్పటి వరకూ కరోనా తో తెలంగాణలో 18 మంది మృతి చెందారు. కరోనా నుంచి కోలుకున 186 మంది డిశ్చార్జ్ అయ్యారు. తెలంగాణలో ప్రస్తుతం 605 యాక్టివ్ కేసులు ఉన్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. అత్యధికంగా రాజధాని హైదరాబాద్ లో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, నల్లగొండ జిల్లాల్లో కేసుల సంఖ్య అధికంగా ఉంది.

Tags:    

Similar News