బ్రేకింగ్ : భారత్ లో మరణాల సంఖ్య పెరుగుతోంది

భారత్ లో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతుంది. తాజాగా భారత్ లో 4,10,078 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 4,187 మంది కరోనాతో మరణించారు. దీంతో [more]

Update: 2021-05-08 04:24 GMT

భారత్ లో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతుంది. తాజాగా భారత్ లో 4,10,078 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 4,187 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,18,91,598 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి భారత్ లో 2,38,270 మంది మరణించారు. ప్రస్తుతం భారత్ లో యాక్టివ్ కేసుల సంఖ్య 37,23,446 గా ఉంది. కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ 1,79,12,351 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.

Tags:    

Similar News