బ్రేకింగ్ : భారత్ లో అల్లకల్లోలం సృష్టిస్తున్న కరోనా

భారత్ లో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా భారత్ లో 2,61,500 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 1,501 మంది కరోనాతో మరణించారు. దీంతో [more]

Update: 2021-04-18 04:59 GMT

భారత్ లో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా భారత్ లో 2,61,500 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 1,501 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ,47,88,109 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి భారత్ లో 1,77,150 మంది మరణించారు. ప్రస్తుతం భారత్ లో యాక్టివ్ కేసుల సంఖ్య 18,01,316 గా ఉంది. కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ 1,28,09,643 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.

Tags:    

Similar News