భారత్ లో తొలిసారి పదివేలకు తక్కువలో?

భారత్ లో కరోనా కేసుల సంఖ్య కొంత తగ్గుతున్నాయి. తాజాగా భారత్ లో 9,102 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 117 మంది కరోనాతో మరణించారు. దీంతో [more]

Update: 2021-01-26 05:51 GMT

భారత్ లో కరోనా కేసుల సంఖ్య కొంత తగ్గుతున్నాయి. తాజాగా భారత్ లో 9,102 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 117 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,03,45,985 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి భారత్ లో 1,53,587 మంది మరణించారు. ప్రస్తుతం భారత్ లో యాక్టివ్ కేసుల సంఖ్య 1,77,266 గా ఉంది. కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ 1,03,45,985 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. కాగా గత కొద్ది నెలలుగా పదివేలకు తక్కువ సంఖ్యలో కేసులు నమోదవ్వడం ఇదే తొలిసారి.

Tags:    

Similar News