భారత్ లో కొనసాగుతున్న కరోనా

భారత్ లో కరోనా కేసుల సంఖ్య కొంచెం తగ్గాయి. తాజాగా భారత్ లో 3,57,229 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 3,449 మంది కరోనాతో మరణించారు. దీంతో [more]

Update: 2021-05-04 05:12 GMT

భారత్ లో కరోనా కేసుల సంఖ్య కొంచెం తగ్గాయి. తాజాగా భారత్ లో 3,57,229 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 3,449 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,02,82,833 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి భారత్ లో 2,22,408 మంది మరణించారు. ప్రస్తుతం భారత్ లో యాక్టివ్ కేసుల సంఖ్య 34,47,133 గా ఉంది. కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ 1,66,13,292 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.

Tags:    

Similar News