బ్రేకింగ్ : వారిద్దరూ అనర్హులన్న నిమ్మగడ్డ.. చర్యలు తీసుకోండి

పంచాయతీ రాజ్ శాఖ ఉన్నతాధికారులపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ బదిలీ వేటు వేశారు. వారిద్దరూ విధులు నిర్వహించడానికి అనర్హులని ఆయన పేర్కొన్నారు. పంచాయతీ రాజ్ ముఖ్య కార్యదర్శి [more]

Update: 2021-01-26 07:03 GMT

పంచాయతీ రాజ్ శాఖ ఉన్నతాధికారులపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ బదిలీ వేటు వేశారు. వారిద్దరూ విధులు నిర్వహించడానికి అనర్హులని ఆయన పేర్కొన్నారు. పంచాయతీ రాజ్ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజా శంకర్ లపై బదిలీ వేటు వేసింది. 2021 ఓటర్ల జాబితాను సిద్ధం చేయడంలో వీరిద్దరూ విఫలమయ్యారని రాష్ట్ర ఎన్నికలమ కమిషనర్ పేర్కొన్నారు. వీరిద్దరి నిర్లక్ష్యం వల్లనే ఓటర్ల జాబితాను సిద్ధం కాలేదున్నారు. వీరిద్దరిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఎస్ఈసీ నియమ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని పేర్కొంది. వీరిద్దరి సర్వీస్ రికార్డుల్లో కూడా నిర్లక్ష్యం విషయం పేర్కొనాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశించారు.

Tags:    

Similar News