ఉన్నతాధికారులతో నేడు నిమ్మగడ్డ కీలక భేటీ

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నేడు ఉన్నతాధికారులతో కీలక భేటీ కానున్నారు. ఈ సమావేశంలో ఎన్నికల ఏర్పాట్లు, ఓటర్ల జాబితా పై ఆయన అధికారులకు [more]

Update: 2021-01-22 04:04 GMT

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నేడు ఉన్నతాధికారులతో కీలక భేటీ కానున్నారు. ఈ సమావేశంలో ఎన్నికల ఏర్పాట్లు, ఓటర్ల జాబితా పై ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేయనున్నారు. ఎన్నికల నియమావళి ఏపీలో అమలులో ఉండటంతో నిమ్మగడ్డ రమేష్ కమార్ ఉన్నతాధికారులతో భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యానాధ్ దాస్, పంచాయతీ రాజ్ ముఖ్య కార్యదర్శి జీకే ద్వివేది, గిరిజా శంకర్ తదితర అధికారులు హాజరుకానున్నారు.

Tags:    

Similar News