నేడు సీఎంలతో ప్రధాని సమావేశం

కరోనా వ్యాప్తి పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ సిద్దం చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ నేడు ముఖ్యమంత్రులతో సమావేశం కాబోతోన్నారు. కరోనా కట్టడికి నేడు ప్రధానిమోదీ [more]

Update: 2021-04-23 01:15 GMT

కరోనా వ్యాప్తి పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ సిద్దం చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ నేడు ముఖ్యమంత్రులతో సమావేశం కాబోతోన్నారు. కరోనా కట్టడికి నేడు ప్రధానిమోదీ మూడు సమావేశాలు ఏర్పాటు చేశారు. అధికారులతో కూడా ప్రధాని మోదీ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. అలాగే ఆక్సిజన్ సమస్యపై ప్రధాని మోదీ పారిశ్రామికవ్త వేత్తలతో సమావేశం కానున్నారు. నేడు పశ్చిమ బెంగాల్ ఉన్న ఎన్నికల ర్యాలీలను కూడా ప్రధాన నరేంద్రమోదీ రద్దు చేసుకున్నారు.

Tags:    

Similar News