మోదీకి అలా షాక్ తగిలిందా?

ప్రధాని నరేంద్ర మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో కాంగ్రెస్ అనుబంధ సంస్థ ఎన్ఎస్‍‍యూఐ విజయం సాధించింది. వారణాసిలో ఉన్న సంపూర్ణానంద్ సంస్కృత యూనివర్సిటీలో జరిగిన ఎన్నికల్లో ఎన్ఎస్‍‍‍యూఐ [more]

Update: 2021-04-13 01:27 GMT

ప్రధాని నరేంద్ర మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో కాంగ్రెస్ అనుబంధ సంస్థ ఎన్ఎస్‍‍యూఐ విజయం సాధించింది. వారణాసిలో ఉన్న సంపూర్ణానంద్ సంస్కృత యూనివర్సిటీలో జరిగిన ఎన్నికల్లో ఎన్ఎస్‍‍‍యూఐ ఘన విజయం సాధించింది. ఇక్కడ ఏబీవీపీకి ఒక్క స్థానం కూడా దక్కలేదు. వన్ సైడ్ గా ఎన్ఎస్‌యూఐ విజయం సాధించింది. కాగా వారణాసి నియోజకవర్గానికి నరేంద్రమోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.

Tags:    

Similar News