మోదీ ముఖ్యమంత్రులతో?

ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యమంత్రులతో సమావేశమయ్యారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మోదీ చర్చిస్తున్నారు. ప్రధానంగా కరోనా నియంత్రణకు రాష్ట్రాలు తీసుకుంటున్న చర్యల గురించి [more]

Update: 2020-04-11 06:22 GMT

ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యమంత్రులతో సమావేశమయ్యారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మోదీ చర్చిస్తున్నారు. ప్రధానంగా కరోనా నియంత్రణకు రాష్ట్రాలు తీసుకుంటున్న చర్యల గురించి మోదీ తెలుసుకుంటున్నారు. అలాగే లాక్ డౌన్ పొడిగింపు అంశంపై కూడా ముఖ్యమంత్రుల అభిప్రాయాలను తీసుకుంటున్నారు. ఈ నెల 14 వ తేదీతో లాక్ డౌన్ గడువు ముగియనుంది. ముఖ్యమంత్రులతో సమావేశం తర్వాత మోదీ లాక్ డౌన్ పై నిర్ణయం ప్రకటించే అవకాశముంది.

Tags:    

Similar News