తూర్పు గోదావరి జిల్లాకు నారా లోకేష్

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నేడు తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ఆయన జిల్లాలోని గొల్లల కుంటకు వెలళ్లనున్నారు. సర్పంచ్ అభ్యర్థి పుష్పవతి [more]

Update: 2021-02-02 02:07 GMT

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నేడు తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ఆయన జిల్లాలోని గొల్లల కుంటకు వెలళ్లనున్నారు. సర్పంచ్ అభ్యర్థి పుష్పవతి భర్త శ్రీనివాసరెడ్డి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. నారా లోకేష్ ఆ కుటుంబాన్ని పరామర్శించనున్నారు. టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ వేయడంతో శ్రీనివాసరెడ్డిని అంతకు ముందు గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి వదిలిపెట్టారు. అనంతరం ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో నారా లోకేష్ మృతి చెందిన శ్రీనివాసరెడ్డి కుటుంబాన్ని పరామర్శించనున్నారు.

Tags:    

Similar News