కంగనా రనౌత్ కసిని ఈ విధంగా?

సినీనటి కంగనా రనౌత్ కార్యాలయాన్ని ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కూల్చివేశారు. కంగనా రనౌత్ ముంబయిలోకి అడుగుపెడుతుండగానే ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. నిబంధనలకు విరుద్ధంగా కార్యాలయాన్ని నిర్మించారని [more]

Update: 2020-09-09 07:47 GMT

సినీనటి కంగనా రనౌత్ కార్యాలయాన్ని ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కూల్చివేశారు. కంగనా రనౌత్ ముంబయిలోకి అడుగుపెడుతుండగానే ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. నిబంధనలకు విరుద్ధంగా కార్యాలయాన్ని నిర్మించారని మొన్ననే కార్పొరేషన్ అధికారులు కంగనా రనౌత్ కు నోటీసులు ఇచ్చారు. కంగనా రనౌత్ ముంబయిని పాక్ ఆక్రమిత కాశ్మీర్ తో పోల్చిన సంగతి తెలిసిందే. దీంతో శివసేనకు, కంగనా రనౌత్ కు మధ్య మాటల యుద్ధం జరిగింది. దీనికి తోడు కేంద్ర హోం శాఖ నుంచి కంగనా రనౌత్ వై కేటగిరి భద్రతను పొందారు. తాజాగా తన కార్యాలయం కూల్చివేతపై కంగనా రనౌత్ ముంబయి హైకోర్టును ఆశ్రయించారు.

Tags:    

Similar News