చంద్రబాబు దీక్ష… జేసీ హాట్ కామెంట్స్..!

ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు దీక్ష చేసినా ఎటువంటి ఫలితం ఉండదని, ఈ విషయం చంద్రబాబుకు కూడా తెలుసని అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ [more]

Update: 2019-01-31 14:00 GMT

ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు దీక్ష చేసినా ఎటువంటి ఫలితం ఉండదని, ఈ విషయం చంద్రబాబుకు కూడా తెలుసని అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి పేర్కొన్నారు. అయినా, ప్రయత్నం చేయలేదని అనిపించుకోవద్దని, ఆఖరి నిమిషం వరకు ప్రయత్నం చేయాలనే చంద్రబాబు దీక్ష చేస్తున్నారన్నారు. అనంతపురం జిల్లా నుంచి కియా పరిశ్రమను గుజరాత్ కు తీసుకెళ్లడానికి ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా ప్రయత్నించారని ఆరోపించారు. దేశంలో అన్నింటినీ తానే చేశానని నరేంద్ర మోదీ క్లెయిమ్ చేసుకుంటున్నారని విమర్శించారుజ

Tags:    

Similar News