బ్రేకింగ్ : వంశీ కండువా మారుస్తారా….?

బీజేపీ ఎంపీ సుజనా చౌదరిని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కలిశారు. దీంతో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఓ వైపు టీడీపీ ఇసుకపై ధర్నాలు నిర్వహిస్తుండగా ఆ [more]

Update: 2019-10-25 05:57 GMT

బీజేపీ ఎంపీ సుజనా చౌదరిని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కలిశారు. దీంతో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఓ వైపు టీడీపీ ఇసుకపై ధర్నాలు నిర్వహిస్తుండగా ఆ కార్యక్రమానికి వల్లభనేని వంశీ హాజరు కాలేదు. ఇదే సమయంలో వల్లభనేని వంశీ గుంటూరుకు వెళ్లి బీజేపీ ఎంపీ సుజనా చౌదరిని కలవడం పట్ల వంశీ పార్టీ మారుతారనే ప్రచారం జరుగుతోంది.

 

Tags:    

Similar News