ముఖ్యమంత్రి ఎక్కడుంటే అదే రాజధాని

మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి రాజధాని అమరావతిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ రాజధానిపై తన అభిప్రాయాన్ని చెప్పారు. ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అదే రాజధాని అని [more]

Update: 2021-08-31 08:45 GMT

మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి రాజధాని అమరావతిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ రాజధానిపై తన అభిప్రాయాన్ని చెప్పారు. ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అదే రాజధాని అని చెప్పారు. అది పులివెందుల కావచ్చు, విజయవాడ కావచ్చు రేపు మరో ప్రాంతం కావచ్చు అని మేకపాటి గౌతమ్ రెడ్డి అన్నారు. శ్రీబాగ్ ఒప్పందం మేరకు ముఖ్యమంత్రి జగన్ మూడు రాజధానులను ప్రతిపాదించారన్నారు. ముఖ్యమంత్రి నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని మేకపాటి గౌతమ్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి నివాసం ఎక్కడుంటే అక్కడే సెక్రటేరియట్, అక్కడే రాజధాని అని చెప్పారు.

Tags:    

Similar News