సైని కలిసిన సైరా హీరో

ప్రముఖ సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి తెలంగాణ గవర్నర్ తమిళసైని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తన 151 చిత్రం సైరా చూడాలని చిరంజీవి గవర్నర్ ను [more]

Update: 2019-10-05 13:41 GMT

ప్రముఖ సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి తెలంగాణ గవర్నర్ తమిళసైని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తన 151 చిత్రం సైరా చూడాలని చిరంజీవి గవర్నర్ ను కోరారు. భేటీలో వివిధ అంశాలపై వారు చర్చించారు.

 

Tags:    

Similar News