బ్రేకింగ్ : సుప్రీంకు చేరిన మహారాష్ట్ర పాలిటిక్స్

మహారాష్ట్రలో గవర్నర్ తీసుకున్న నిర్ణయంపై సుప్రీంకోర్టుకు విపక్షాలు వెళ్లాయి. శివసేన, కాంగ్రెస్, ఎన్పీపీలు గవర్నర్ నిర్ణయానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటీషన్ వేశాయిి. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటును సవాల్ [more]

Update: 2019-11-23 13:33 GMT

మహారాష్ట్రలో గవర్నర్ తీసుకున్న నిర్ణయంపై సుప్రీంకోర్టుకు విపక్షాలు వెళ్లాయి. శివసేన, కాంగ్రెస్, ఎన్పీపీలు గవర్నర్ నిర్ణయానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటీషన్ వేశాయిి. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటును సవాల్ చేస్తూ ఈ పిటీషన్ వేశాయి. గవర్నర్ నిర్ణయాన్ని తప్పుపట్టాయి. తమకు తగినంత బలమున్నా హడావిడిగా గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇచ్చారని ఈ పిటీషన్ లో పేర్కొన్నాయి. తాము ప్రభుత్వ ఏర్పాటు చేసేందుకు 144 మందికి పైగా సభ్యుల బలం ఉందని ఆ పిటీషన్ లో పేర్కొన్నారు.

Tags:    

Similar News