జైలు నుంచి నేడు కొల్లు రవీంద్ర విడుదల

టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర నేడు జైలు నుంచి విడుదల కానున్నారు. వైసీపీ నేత మోకా భాస్కరరావు హత్య కేసులో కొల్లు రవీంద్ర నెలన్నర [more]

Update: 2020-08-25 02:09 GMT

టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర నేడు జైలు నుంచి విడుదల కానున్నారు. వైసీపీ నేత మోకా భాస్కరరావు హత్య కేసులో కొల్లు రవీంద్ర నెలన్నర రోజుల క్రితం జైలుకెళ్లారు. ఆయనకు నిన్న కృష్ణా జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో కొల్లు రవీంద్ర నేడు జైలు నుంచి విడుదల కానున్నారు. అయితే జైలు నుంచి విడులయిన తర్వాత 28 ోజుల పాటు హోం క్వారంటైన్ లో ఉండాలని న్యాయస్థానం తెలిపింది. పాస్ పోర్టు సయితం పోలీస్ స్టేషన్ లో అప్పగించాలని కోర్టు కొల్లు రవీంద్రను ఆదేశించింది. ఎక్కడైనా వెళ్లాలనుకుంటే పోలీసుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని పేర్కొంది.

Tags:    

Similar News