కొల్లు రవీంద్ర లొంగుబాటు..విచారిస్తున్న పోలీసులు

మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఆయన ఒక హత్య కేసులో నిందితుడిగా ఉన్నారు. ఆయనను ప్రస్తుతం పోలీసులు విచారిస్తున్నారు. మంత్రి పేర్నినాని అనుచరుడు [more]

Update: 2020-07-04 03:37 GMT

మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఆయన ఒక హత్య కేసులో నిందితుడిగా ఉన్నారు. ఆయనను ప్రస్తుతం పోలీసులు విచారిస్తున్నారు. మంత్రి పేర్నినాని అనుచరుడు భాస్కర్ రావు హత్య కేసులో కొల్లు రవీంద్రను నిందితుడిగా చేర్చారు. హత్యకు కొల్లు రవీంద్ర కుట్ర పన్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో నిన్నటి నుంచి అజ్ఞాతంలో ఉన్న కొల్లు రవీంద్ర గూడూరు పోలీస్ స్టేషన్ కు తనంతట తానుగానే వచ్చారు. ఆయనకు కొద్దిసేపట్లో కొల్లురవీంద్రకు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు.

Tags:    

Similar News