ఈ నలుగురు ఏపీకి పట్టిన వైరస్ .. కొడాలి నాని ఫైర్

చంద్రబాబు, రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, టీవీ 5 బీఆర్ నాయుడు ఏపీకి పట్టిన వైరస్ అని మంత్రి కొడాలి నాని అన్నారు. కులగజ్టితో ఈ నలుగురు రాష్ట్రంలో [more]

Update: 2021-05-09 00:47 GMT

చంద్రబాబు, రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, టీవీ 5 బీఆర్ నాయుడు ఏపీకి పట్టిన వైరస్ అని మంత్రి కొడాలి నాని అన్నారు. కులగజ్టితో ఈ నలుగురు రాష్ట్రంలో భయాందోళనలు సృష్టించాలని చూస్తున్నారని కొడాలి నాని ఆరోపించారు. తాము తప్ప ఎవరూ అధికారంలో ఉండటానికి వీలు లేదన్న రీతిలో వ్యవహరిస్తున్నారని కొడాలి నాని ఫైర్ అయ్యారు. చంద్రబాబు ప్రభుత్వంపై విషం చిమ్మడమే లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు. ప్రభుత్వం చేపట్టిన చర్యలేవీ కన్పించడం లేదా అని కొడాలి నాని ప్రశ్నించారు. వ్యాక్సిన్ కేంద్ర ప్రభుత్వం నియంత్రణలో ఉందన్న విషయం కూడా వీరికి తెలియదా? అని కొడాలి నాని నిలదీశారు.

Tags:    

Similar News