నేడు కలెక్టర్లతో కేసీఆర్ కీలక భేటీ

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు కలెక్టర్లతో సమావేశం కానున్నారు. కీలక అంశాలపై కేసీఆర్ కలెక్టర్లతో చర్చించనున్నారు. ప్రధానంగా పట్టణ ప్రగతి, ధరణి పోర్టల్, కోవిడ్ వ్యాక్సిన్, హరితహారం [more]

Update: 2021-01-11 02:06 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు కలెక్టర్లతో సమావేశం కానున్నారు. కీలక అంశాలపై కేసీఆర్ కలెక్టర్లతో చర్చించనున్నారు. ప్రధానంగా పట్టణ ప్రగతి, ధరణి పోర్టల్, కోవిడ్ వ్యాక్సిన్, హరితహారం వంటి అంశాలు ఈ సమావేశంలో చర్చకు రానున్నాయి. ధరణి పోర్టల్ విషయంలో తలెత్తిన ఇబ్బందులు, వాటిని ఎలా తొలగించాలన్న దానిపై కేసీఆర్ ఈ సమావేశంలో కలెక్టర్లతో చర్చించనున్నారు. భూ వివాదాలకు సంబంధించిన సమస్యలు సత్వరం పరిష్కారం అయ్యేలా చూడాలని కలెక్టర్లను కేసీఆర్ కోరనున్నారు.

Tags:    

Similar News