నేడు ఎంపీలతో కేసీఆర్..జీఎస్టీపై?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు పార్లమెంటు సభ్యులతో సమావేశం కానున్నారు. పార్లమెంటు సమావేశాలు ఈ నెల 14వ తేదీ నుంచి ప్రారంభం కానుండటంతో ఆయన సమావేశం కానున్నారు. [more]

Update: 2020-09-10 02:57 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు పార్లమెంటు సభ్యులతో సమావేశం కానున్నారు. పార్లమెంటు సమావేశాలు ఈ నెల 14వ తేదీ నుంచి ప్రారంభం కానుండటంతో ఆయన సమావేశం కానున్నారు. పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కేసీఆర్ చర్చించనున్నారు. ప్రధానంగా జీఎస్టీపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను పార్లమెంటు సాక్షిగా బయటపెట్టాలని కేసీఆర్ భావిస్తున్నారు. రాష్ఠ్రాలకు అన్యాయం జరుగుతుండటంతో అన్ని పార్టీలనూ కలుపుకుని కేంద్ర ప్రభుత్వాన్ని పార్లమెంటులో నిలదీయాలని కేసీఆర్ పార్లమెంటు సభ్యులకు దిశానిర్దేశం చేయనున్నారు.

Tags:    

Similar News