సహనం కోల్పోయిన సిద్ధూ

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య సహనం కోల్పోయారు. తన కుమారుడు ప్రాతినిథ్యం వహిస్తున్న వరుణ నియోజకవర్గంలో సోమవారం సిద్ధరామయ్య పర్యటించారు. అయితే, స్థానిక ప్రజలతో [more]

Update: 2019-01-28 11:08 GMT

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య సహనం కోల్పోయారు. తన కుమారుడు ప్రాతినిథ్యం వహిస్తున్న వరుణ నియోజకవర్గంలో సోమవారం సిద్ధరామయ్య పర్యటించారు. అయితే, స్థానిక ప్రజలతో మాట్లాడుతుండగా ఓ మహిళ.. నియోజకవర్గంలో సమస్యలు పరిష్కారం కావడం లేదంటూ ఆయన నిలదీశారు. దీంతో సహనం కోల్పోయిన సిద్ధూ.. సదరు మహిళతో ఆగ్రహంతో ఊగిపోయారు. కోపంతో ఆమె చున్నీ లాగారు. సిద్ధరామయ్య చర్య కర్ణాటకలో వివాదాస్పదమైంది. ఈ వీడియో వైరల్ గా మారింది. ఆయన వెంటనే మహిళకు క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్ చేసింది.

Tags:    

Similar News