బ్రేకింగ్ : జగన్ పిటీషన్ పై విచారణ...?

Update: 2018-11-06 06:29 GMT

తనపై హత్యాయత్నం జరిగిన ఘటనపై స్వతంత్ర దర్యాప్తు సంస్థతో దర్యాప్తు జరిపించాలని కోరుతూ ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి దాఖలు చేసిన పిటీషన్ పై విచారణ వాయిదా పడింది. జగన్ తో పాటు ఆ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి, మరో వ్యక్తి ఇందుకు సంబంధించిన మూడు పిటీషన్లు హైకోర్టులో దాఖలయ్యాయి. ఈ మూడు పిటీషన్లను కలిపి ఒకేసారి విచారణ చేయాలని కోర్టు నిర్ణయిచింది. ఇవాళ చీఫ్ జస్టీస్ సెలవులో ఉండటంతో విచారణ ఎల్లుండికి వాయిదా పడింది.

Similar News