ఆసక్తికరంగా యువనేతల భేటీ

వైసీపీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డితో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ సమావేశం ప్రారంభమయ్యింది. లోటస్ పాండ్ లోని జగన్ నివాసంలో వీరి భేటీ జరుగుతోంది. కేటీఆర్ [more]

Update: 2019-01-16 07:51 GMT

వైసీపీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డితో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ సమావేశం ప్రారంభమయ్యింది. లోటస్ పాండ్ లోని జగన్ నివాసంలో వీరి భేటీ జరుగుతోంది. కేటీఆర్ వెంటనే ఆ పార్టీ ఎంపీలు వినోద్ కుమార్, సంతోష్ కుమార్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, శ్రావణ్ కుమార్ రెడ్డి జగన్ నివాసానికి వచ్చారు.

సాదర ఆహ్వానం….

వీరికి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, ఇతర నాయకుడు స్వాగతం పలికి లోనికి తీసుకెళ్లారు. ఈ భేటీలో వైసీపీ నేతలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తదితరులు కూడా పాల్గొన్నారు. భేటీ తర్వాత జగన్, కేటీఆర్ కలిసి మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది.

Tags:    

Similar News