బ్రేకింగ్ : ఏపీ డీజీపీకి షాక్ ఇచ్చిన హైకోర్టు

విశాఖలో చంద్రబాబు పర్యటన అడ్డుకోవడంపై హైకోర్టులో విచారణ జరిగింది. దీనిపై ఈ నెల 12వ తేదీన ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ కోర్టుకు హాజరుకావాలని హైకోర్టు ఆదేశించింది. [more]

Update: 2020-03-02 08:20 GMT

విశాఖలో చంద్రబాబు పర్యటన అడ్డుకోవడంపై హైకోర్టులో విచారణ జరిగింది. దీనిపై ఈ నెల 12వ తేదీన ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ కోర్టుకు హాజరుకావాలని హైకోర్టు ఆదేశించింది. చంద్రబాబుకు సీఆర్పీసీ సెక్షన్ 151 కింద ఎలా నోటీసులు ఇచ్చారని హైకోర్టు ప్రశ్నించింది. ఈ నెల 12వ తేదీకి విచారణను వాయిదా వేసింది. విశాఖ ఎయిర్ పోర్టు వద్ద టీడీపీ అధినేత చంద్రబాబును అడ్డుకోవడం, పోలీసుల వైఫల్యంపై టీడీపీ హైకోర్టులో పిటీషన్ వేసిన సంగతి తెలిసిందే. దీనిపై న్యాయస్థానం ఎదుట హాజరుకావాలని ఏపీ డీజీపీని ధర్మాసనం ఆదేశించింది.

Tags:    

Similar News