మావోయిస్టుల ఘాతుకం.. నలుగురి హతం

చత్తీస్ ఘడ్ లోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు దారుణానికి ఒడిగట్టారు. 25 మంది గ్రామస్దులను రెండురోజుల క్రితం కిడ్నాప్ చేశారు. వారిలో నలుగురిని మావోయిస్టులు హతామార్చినట్లు సమాచారం. [more]

Update: 2020-09-05 09:05 GMT

చత్తీస్ ఘడ్ లోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు దారుణానికి ఒడిగట్టారు. 25 మంది గ్రామస్దులను రెండురోజుల క్రితం కిడ్నాప్ చేశారు. వారిలో నలుగురిని మావోయిస్టులు హతామార్చినట్లు సమాచారం. కోవర్టులుగా భావించి ప్రజాకోర్టును నిర్వహించిన అనంతరం ఆ నలుగురిని మావోయిస్ఠులు చంపేసినట్లు తెలుస్తుంది. ఈ సంఘటన బీజాపూర్ జిల్లాలో కలకలం సృష్టించింది.

Tags:    

Similar News