ఎమ్మెల్యే ఇంటికి నిప్పుపెట్టే యత్నం.. ముగ్గురి మృతి

కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీనివాసమూర్తి ఇంటిపై దాడి జరిగింది. శ్రీనివాసమూర్తి అల్లుడు ఒక వర్గాన్ని కించపరుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడాన్ని నిరసిస్తూ డీజేహళ్లిలోని ఆయన ఇంటికి [more]

Update: 2020-08-12 04:25 GMT

కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీనివాసమూర్తి ఇంటిపై దాడి జరిగింది. శ్రీనివాసమూర్తి అల్లుడు ఒక వర్గాన్ని కించపరుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడాన్ని నిరసిస్తూ డీజేహళ్లిలోని ఆయన ఇంటికి నిప్పపెట్టే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు కాల్పులు జరిపారు. డీజేహళ్లి పోలీస్ స్టేషన్ పై కూడా దాడి చేశారు అక్కడ వాహనాలను తగులబెట్టారు. ఈ కాల్పుల్లో ముగ్గురు ఆందోళనకారులు మృతి చెందారు. పోలీసులు 60 మందికి గాయాలయ్యాయి. పరస్థితి ఉద్రిక్తంగా ఉంది. కాగా కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీనివాస మూర్తి ఆందోళనకారులకు విజ్ఞప్తి చేసినా ఫలితం లేకుండా పోయింది.

Tags:    

Similar News