బ్రేకింగ్ : నెగ్గిన రోజా పంతం

Update: 2018-09-18 06:46 GMT

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ పై కేసు నమోదు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈ వ్యాఖ్యలపై రోజా పోలీసులకు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయలేదు. దీంతో రోజా హైకోర్టును ఆశ్రయించారు. రోజా పిటీషన్ ను విచారించిన కోర్టు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ పై కేసు నమోదు చేయాలని ఆదేశించింది.

Similar News