బాలకృష్ణలో ఆ అసహనం అందుకే

బాలకృష్ణ నిరాశతో సొంత పార్టీ కార్యకర్తలపై దాడులకు దిగుతున్నారని హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ అన్నారు. బాలకృష్ణ దాడి చేసింది కార్యకర్తపైన కాదని, హిందూపురం ప్రజలపైనని మాధవ్ [more]

Update: 2021-03-08 01:14 GMT

బాలకృష్ణ నిరాశతో సొంత పార్టీ కార్యకర్తలపై దాడులకు దిగుతున్నారని హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ అన్నారు. బాలకృష్ణ దాడి చేసింది కార్యకర్తపైన కాదని, హిందూపురం ప్రజలపైనని మాధవ్ ఆరోపించారు. సైకిల్ ను లాగడానికి చంద్రబాబు వయోభారంతో ప్రయత్నిస్తున్నారన్నారు. బాలకృష్ణ పక్కన నిలుచోవాలన్నా ఆ పార్టీ నేతలు భయపడుతున్నారని, బాలకృష్ణ ప్రచారానికి ప్రజలు ఎవరూ రాకపోవడంతో అసహనంతో కార్యకర్తలపై చేయి చేసుకుంటున్నారని గోరంట్ల మాధవ్ ఆరోపించారు.

Tags:    

Similar News