గల్లా జయదేవ్ కు మరో షాక్

టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కు మరోషాక్ తగిలింది. ఆయన కుటుంబం నిర్వహిస్తున్న అమర్ రాజా కంపెనీని మూసివేయాలని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆదేశించింది. అమర్ రాజా [more]

Update: 2021-05-02 01:17 GMT

టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కు మరోషాక్ తగిలింది. ఆయన కుటుంబం నిర్వహిస్తున్న అమర్ రాజా కంపెనీని మూసివేయాలని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆదేశించింది. అమర్ రాజా బ్యాటరీస్ కు విద్యుత్ సరఫరాను నిలిపివేయాలని పేర్కంది. చిత్తూరు జిల్లాలోని ఆ ప్లాంట్లను మూసివేయాలని కోరింది. మితిమీరిన వాతావరణ కాలుష్యానికి కారణమవుతున్నందున కరకంబాడి, నూనెగుండ్లపల్లిలోని రెండు ప్లాంట్లకు విద్యుత్ సరఫరా నిలిపివేయాలని ఆదేశించింది.

Tags:    

Similar News