ఈడీ కార్యాలయానికి పూరీ జగన్నాధ్

ప్రముఖ సినీ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ కొద్దిసేపటి క్రితం ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కార్యాలయానికి చేరుకున్నారు. పూరీ జగన్నాధ్ ను ఈడీ అధికారులు విచారించనున్నారు. డ్రగ్స్ [more]

Update: 2021-08-31 04:46 GMT

ప్రముఖ సినీ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ కొద్దిసేపటి క్రితం ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కార్యాలయానికి చేరుకున్నారు. పూరీ జగన్నాధ్ ను ఈడీ అధికారులు విచారించనున్నారు. డ్రగ్స్ కేసులో పెద్దయెత్తున సొమ్ములు మారాయని ఈడీ గుర్తించింది. దీంతో డ్రగ్స్ కేసులో విచారణ ఎదుర్కొన్న టాలీవుడ్ ప్రముఖులందరికీ ఈడీ నోటీసులు జారీ చేసింది. తొలిరోజు పూరీ జగన్నాధ్ ను ఈడీ అధికారులు విచారించనున్నారు.

Tags:    

Similar News