సోనియానే అధ్యక్షురాలిగా.. సీడబ్ల్యూసీ నిర్ణయం

తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియాగాంధీ కొనసాగాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం నిర్ణయించింది. ఏడు గంటల పాటు సీడబ్ల్యూసీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అనేక అంశాలపై చర్చించారు. [more]

Update: 2020-08-24 12:52 GMT

తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియాగాంధీ కొనసాగాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం నిర్ణయించింది. ఏడు గంటల పాటు సీడబ్ల్యూసీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అనేక అంశాలపై చర్చించారు. తొలుత కొంత హాట్ హాట్ గా సాగినా తర్వాత కూలంకషంగా అన్ని విషయాలపై చర్చంచారు. చివరకు సోనియా గాంధీ తాత్కాలక అధ్యక్షురాలిగా కొనసాగేలా నిర్ణయం తీసుకున్నారు.

Tags:    

Similar News