జగన్ కు కోర్టు అనుమతి

లండన్ లో చదువుకుంటున్న తన కూతురు వద్దకు వెళ్లేందుకు అనుమతించాల్సిందిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి వేసిన పిటీషన్ సీబీఐ కోర్టులో విచారణ [more]

Update: 2019-02-15 08:10 GMT

లండన్ లో చదువుకుంటున్న తన కూతురు వద్దకు వెళ్లేందుకు అనుమతించాల్సిందిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి వేసిన పిటీషన్ సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. ఆయన వారం రోజుల పాటు లండన్ వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతించింది. మార్చి 18 లోపు వారం రోజుల పాటు లండన్ వెళ్లేందుకు జగన్ కు అనుమతి లభించింది.

Tags:    

Similar News